అంతర్జాతీయం

ఇటలీలో భూకంప మృతులు 247

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోమ్‌: ఇటలీలో బుధవారం భారీ భూకంపం కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 247కి చేరింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఇటలీ ప్రధాని మాటియో రెన్జీ వెల్లడించారు. 368 మంది తీవ్రంగా గాయపడ్డారు. వరుసగా ప్రకంపనలు రావడంతో భవనాలు నేలకొరిగాయి. అమాట్రీస్‌, అక్యుమోలి, పెస్కారా డెల్‌ ట్రోంటో పట్టణాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.