క్రైమ్/లీగల్
ముగ్గురు నిందితుల అరెస్ట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 4 December 2019
జీడిమెట్ల, డిసెంబర్ 3: దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పేట్బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నేపాల్కు చెందిన ధానిరామ్ పద్మరాజ్ బండారి (30) చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతుంటాడు. లాల్ బహదూర్ బిస్ట్ (40) సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు. చంద్రకాంత్ బండారి (32) మార్కెటింగ్ వర్క్ చేస్తాడు. ముగ్గురు కలిసి పేట్బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ మేరకు పేట్బషీరాబాద్, బాలానగర్ పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.