క్రైమ్/లీగల్
కిడ్నీ వ్యాధితో మహిళ మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 29 October 2018
సోంపేట, అక్టోబర్ 29: మండలం, ఎర్రముక్కాం గ్రామానికి చెందిన టి.సరస్వతి(47) అనే మహిళ కిడ్నీ వ్యాధితో సోమవారం వైజాగ్లో మృతి చెందింది. కిడ్నీ వ్యాధి లక్షణాలు బయటపడి రెండు నెలలు వ్యవధిలో మృతి చెందడంతో మృతురాలుకు చెందిన ఇద్దరు కుమార్తెలు దివ్య,లక్ష్మిలు బోరున విలపిస్తున్నారు. మృతురాలు భర్త పాపారావు గుజరాత్ రాష్ట్రం, కాండ్లాలో వలస కూలీగా జీవనం సాగిస్తున్నాడు. 19 సార్లు డయాలసిస్ చేసినప్పటికి తమ తల్లి దక్కకపోవడంతో ఇద్దరు కుమార్తెల రోదనను మిన్నింటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.