క్రైమ్/లీగల్
రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుని మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 30 August 2018
పిడుగురాళ్ల, ఆగస్టు 30: పిడుగురాళ్ల పట్టణ శివారు సీతారామపురం వద్ద గల క్వారీల వద్ద రైల్వేట్రాక్పై ఎర్రచొక్కా, జీన్సు ప్యాంటు ధరించి ఉన్న సుమారు 28 సంవత్సరాల యువకుడు రైలు ఢీకొనడంతో మృతిచెందాడు. నడికుడి రైల్వేపోలీసులు మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించి, కేసు నమోదు చేస్తున్నారు. గుర్తించిన వారు సంప్రదించాలని కోరారు.