క్రైమ్/లీగల్

బైక్ ఢీకొని వ్యక్తి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా, జూన్ 22:జూపాడుబంగ్లాలో శుక్రవారం మధ్యాహ్నం వెంకటేశ్వర్లు(42) కర్నూలు-గుంటూరు జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తుండగా నంద్యాల పట్టణానికి చెందిన మహబుబ్‌బాషా ద్విచక్ర వాహనంపై వేగంగా వచ్చి ఢీ కొనడంతో వెంకటేశ్వర్లు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా వెంకటేశ్వర్లు కుమార్తెకు మరో 4 రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా అతడి మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.