బిజినెస్

బీమా రంగంలో మరిన్ని పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:ఓరియంటర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లకు మరిన్ని పెట్టుబడులు ఇచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మూడు బీమా సంస్థలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నందున వీటికి వెంటనే 2,500 కోట్లు విడుదల చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది.