బిజినెస్

నేడు ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను ఆదివారం రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ఉన్న యాకుత్‌పురా-ఫలక్‌నుమా రైల్వే ష్టేషన్ల మధ్య వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, దీంతో తాత్కాలికంగా ఆదివారం ఈ మార్గంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు వారు తెలిపారు. ఈ మార్గంలో రద్దు చేసిన రైళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపల్లి-ఫలక్‌నుమా (47212) ఫలక్‌నుమా-లింగంపల్లి ( 47214) లింగంపల్లి-ఫలక్‌నుమా (47181) ఫలక్‌నుమా-లింగంపల్లి (47200) రైళ్ళు రద్దు అయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు.