బిజినెస్

ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు భారీ జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, మే 5: ర్యాన్‌బాక్సీ లాబొరేటరీస్ లిమిటెడ్ మాజీ ప్రమోటర్లు మల్విందర్ మోహన్ సింగ్, శివిందర్ మోహన్ సింగ్‌లపై భారీ జరిమానా పడినట్లు తెలుస్తోంది. 2008లో జపాన్‌కు చెందిన దైచీ సాంక్యో లిమిటెడ్‌కు ర్యాన్‌బాక్సీలోని తమ వాటాను విక్రయించే సమయంలో ఈ ఇరువురు నిజాలను మరుగున పెట్టారన్న దానిపై సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ రూ. 2,500 కోట్ల జరిమానా విధించినట్లు సమాచారం. ఈ మేరకు గురువారం ఓ ప్రముఖ జాతీయ ప్రతిక ద్వారా తెలియరాగా, తమకు భారీ నష్టం వాటిల్లిందంటూ సింగపూర్ కోర్టును దైచీ ఆశ్రయించింది.