బిజినెస్

దివాళా బిల్లు ఆమోదంపై హర్షాతిరేకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 5: లోక్‌సభలో దివాళా బిల్లు ఆమోదం పొందడంపట్ల వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపాదిత దివాళా బిల్లు భారత్‌లో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. ఈ బిల్లుతో సమస్యాత్మక ఆస్తులకున్న అడ్డంకులు తొలగిపోతాయని సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, అసోచామ్ అధ్యక్షుడు సునీల్ కనోరియా అన్నారు. ఈ బిల్లు అమలుతో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గురువారం లోక్‌సభ దివాళా బిల్లును ఆమోదించింది.