బిజినెస్

ఆటోమేటిక్ మార్గంలోనే అధిక ఎఫ్‌డిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశంలోకి 98 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డిఐ)లు ఆటోమేటిక్ మార్గం గుండానే వస్తున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) ఆమోదం ద్వారా వచ్చే ఎఫ్‌డిఐలు తగ్గుతున్నాయని ఆయన శనివారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఎఫ్‌డిఐ విధానాన్ని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సరళతరం చేసిందన్న ఆయన గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య 29.44 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ భారత్‌లోకి వచ్చిందని చెప్పారు.