S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/27/2018 - 22:05

‘మాగిపొద్దు’
-ఉదారి నారాయణ
కవిత్వం
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో
*
గతంలో రెండు కవితా సంపుటాలను వెలువరించి కవిగా నిలదొక్కుకున్న ఉదారి నారాయణ, ఇప్పుడు ‘మాగిపొద్దు’ అనే మూడవ సంకలనంతో మన ముందుకు వచ్చారు. వీరి కవిత్వాన్ని తెలంగాణ వాదం, స్ర్తివాదం, దళితవాదం, విద్య, ప్రకృతి తదితరాలుగా విభజించుకోవచ్చు.

02/27/2018 - 21:41

ఆధ్యాత్మిక ప్రపంచంలో ధ్యాన యోగ మార్గంలో ప్రపంచానికంతా కూడా సుపరిచితులు గౌతమబుద్ధులు. వారు ఈ ప్రపంచానికి ‘ఆనాపానసతి’ (శ్వాస మీద ధ్యాస) ధ్యాన మార్గాన్ని సమర్పించారు. అత్యంత ప్రాముఖ్యమైన ఈ ‘్ధ్యన పద్ధతి’ని బుద్ధుని శిష్యులు పరంపరగా ప్రపంచంలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. ‘ఆనాపానసతి’తోబాటు నాలుగు ఆర్య సత్యాలను మరి అష్టాంగ మార్గాన్ని బుద్ధుడు మనకు తెలిపాడు.

02/26/2018 - 22:02

ప్రపంచంలో ఉన్న దుఃఖానికి నివారణా మార్గం కనుక్కుంటాను అని తన కపిలవస్తు రాజ్యాన్నుండి బయలుదేరి అనితర సాధ్యమైన శ్రద్ధతో - సహనంతో నాలుగు ఆర్య సత్యాలు మరి అష్ఠాంగ మార్గంతో కూడిన ‘ఆత్మ జ్ఞాన ప్రకాశం’తో తన అవిద్యను దూరం చేసుకున్న సిద్దార్థ గౌతముడు బుద్ధుడయ్యాడు.

02/26/2018 - 22:03

‘రెబెల్’.. నేనంటే నేనే
మూలం: ఓషో
అనువాదం: భరత్
మూల్యం: రూ.250
పుటలు: 208
ప్రతులకు: ధ్యానజ్యోతి పబ్లికేషన్స్
పోస్ట్ బాక్స్ నెం.1, జెజె నగర్ కాలనీ పోస్ట్ఫాస్
యాప్రాల్,
సికిందరాబాద్-500 087
9440716716

*

02/25/2018 - 20:24

అలిశెట్టి ప్రభాకర్
‘అక్షర క్షిపణులు’
పేజీలు: 70
వెల: రూ.150
సంపాదకులు: ఎస్.వి.ఎల్. నరసింహారావు
ప్రతులకు: నవోదయ
పుస్తక కేంద్రం
హైదరాబాద్
9247471362

02/23/2018 - 22:44

లలిత కళలకు మూలం జానపద కళలంటారు. మాట నేర్చిన మనిషి ఆటకు పాటకు పరుగులెత్తాడు. ప్రకృతి అందాలు చూసి మురిసి పోయాడు. నెమలిలాగా నాట్యం నేర్చుకున్నాడు. చేప లాగా నీటిలో ఈదులాడాడు. చిలుక లాగా పలికాడు కోయలలాగా పాడాడు. అపుడే అతని మస్తిష్కంలో నూతన ఆలోచనలకు ఆరంభం అయంది. అంతే తాను పాడే పాటకు ప్రకృతి కూడా పరవశించాలనుకొన్నాడు. కోయలమ్మ గొంతుకు తన గొంతు చేరిస్తే మరింత అందం ఇనుమడించిందనుకొన్నాడు.

02/23/2018 - 22:43

ఆ రోజు వైశాఖ పూర్ణిమ. ముందు రోజు గౌతముడు అయిదు మహా స్వప్నాలను పొందాడు. తప్పక ఈ రోజు నేను ‘బుద్ధుడను కాగలను’ అని నిశ్చయం పొందాడు. తెల్లవారి బిక్షా సమయం కోసం వేచి ఉన్నాడు.

02/23/2018 - 22:35

రా: మిమ్మల్ని చూస్తూంటే, ఎలా బతకడమో క్రమంగా తెలుస్తోంది. వైదేహిగారూ! మీరు నాకొక్క సహాయం చేసిపెడతారా?
వై: మిమ్మల్ని తిరిగి మనిషి చెయ్యడం. అంతేనా? (నవ్వుతుంది)
రా: మీకు నవ్వొస్తోందా?

02/22/2018 - 23:33

దేవాలయానికి గర్భగుడి ప్రధానమైంది. ఇందులోనే ప్రధాన భగవంతుణ్ణి ప్రతిష్ఠించి ఉంటారు. గర్భగుడినే మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్ని కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఆగమసూత్రాలను అనుసరించి నిర్మించబడిఉంటాయ. ప్రతి ఆలయంలోను విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ఈ రెండింటికి ఎప్పుడు ఒక నిర్ణీత సంబంధం వుండటంవల్లనే గర్భగుడి లోపల ప్రణవమంత్రం ప్రతిధ్వనిస్తూ వుంటుంది.

02/22/2018 - 23:22

ఎంతోమంది గురువుల దగ్గరకు వెళ్లిన గౌతముడు వారు చెప్పినవన్నీ త్రికరణ శుద్ధిగా అభ్యసించాడు. ‘నేను నేర్చుకున్నవన్నీ పూర్ణత్వం ఘకాదు; అవి సరియైనవి కాదు’ అని తేల్చుకోవడానికి గౌతముడకి ఐదున్నర సంవత్సరాలు పట్టింది. చివరికి ‘ఒకానొక సాయంత్రం’ సహజంగా, సరళంగా, సున్నితంగా ఉన్న తన శ్వాస మీదే.. ఏ కుంభకమూ లేని.. కేవలం సహజ పూరక రేచకాత్మకమైన..

Pages