S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/15/2016 - 03:04

కొన్ని పరిస్థితుల్లో మనకు సంతోషం ఉండదు, కోపం ఉంటుంది. అందువలన ఎవరైనా నిరపరాదుల ప్రాణాలను బలిగొంటే అది సరైనదే అనడానికి అది పెద్ద కారణం కాజాలదు. న్యాయప్రియులున్న సమాజం నుంచి అటువంటి చర్య సరైనది కాదనే జవాబు వస్తుంది. కాని కాంగ్రెసు వరిష్ట నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ అలా అనుకోడు.

07/15/2016 - 03:03

దేశంలో సుదీర్ఘ రాజకీయానుభవం కలిగిన ముఖ్యమంత్రులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒకరు. అటు ప్రతిపక్ష నేతగా, ఇటు ముఖ్యమంత్రిగా దశాబ్దకాలం పనిచేసిన ఘనత ఆయనది. గతంలో మంచి పరిపాలనాదక్షుడిగా ఆయనకు పేరు వుంది. రాష్ట్ర విభజన తరువాత పరిపాలనాదక్షుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే, తమ కష్టాలు కడతేరుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు.

07/14/2016 - 06:10

విదేశీ బ్యాంకుల్లో నల్లధనం లావాదేవీలకు సంబంధించి అత్యంత కీలక సమాచారాన్ని బట్టబయలుచేసిన పనామా పత్రాలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆర్థిక, రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. పనామాలో పేర్కొన్న దాదాపు 500 మంది దాకా భారతీయుల పేర్లు పత్రాలలో ఉండడంతో నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ పత్రాలలో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల పేర్లు ఉండడం వలన ప్రభుత్వం ఒకింత ఇరుకున పడింది.

07/14/2016 - 06:09

తరగతి గది విద్యా కార్యక్రమాలలో ముగ్గురు ముఖ్యమైన పాత్రధారులు. తల్లిదండ్రులు, ప్రభుత్వం, యాజమాన్యం ఈ ముగ్గురూ ఒకే విషయంపై ఎందుకు కేంద్రీకరిస్తున్నారు. ఉపాధ్యాయుడు తరగతి గదిలో చదువు చెబుతున్నప్పుడు పిల్లలకు అర్థమయ్యే విధంగా భావాల వ్యక్తీకరణ జరగాలి. అది తల్లిదండ్రుల కోరిక. అదే యాజమాన్యమైతే ‘‘ఉపాధ్యాయుడు సరైన సమయంలో తరగతి గదికి వెళ్లాలి. తరగతి గదిని క్రమంగా క్రమశిక్షణతో నడిపించాలి.

07/13/2016 - 06:56

కొఠారి కమిషన్ మొదలు నేటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక విద్యావ్యవస్థ పురిటినొప్పులు పడుతూనే ఉంది. కేంద్రం దేశమంతా అమలుచేస్తున్న నిర్బంధ ప్రాథమిక విద్యలో భాగంగా 1 నుంచి 5 తరగతుల వరకు ఆపై ఏడవ తరగతి వరకు విద్యాహక్కు చట్టం చట్టం కింద ఆయా వయసుల పిల్లలు తప్పనిసరిగా పాఠశాలల్లో చదువుకోవాల్సిందే.

07/11/2016 - 23:44

అపచారం, మహాపచారం, దేశంలోనే కనీ వినీ ఎరుగని అపచారం, తల్లిదండ్రుల పాదాలకు నమస్కారంచేసి ఆ తరువాతనే సినిమాలలో నటించే ఎన్.టి.రామారావు, శ్రీ రామకృష్ణాది వేషాలను ధరించి జనాన్ని భక్తి తన్మయులను చేసి, ఓ కృష్ణునిగా దేవాలయాలలో ఆరాధించబడిన ఎన్.టి.రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పాలిస్తున్న తరుణంలో, మనసుతో కూడా ఊహించడానికి వీలుకాని అపచారం ఆంధ్రప్రదేశం నడిబొడ్డున విజయవాడలో జరిగింది.

07/11/2016 - 05:01

అనె్నం పునె్నం ఎరుగని పాఠశాలల పిల్లల్ని క్రమశిక్షణ పేరుతో చదువు విషయంలో సక్రమంగా ప్రవర్తించలేదనే నెపంతో పిల్లల పట్ల క్రూరత్వాన్ని చూపుతున్న పాఠశాల ఉపాధ్యాయుల వేధింపులు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. పాఠశాలల్లో శిక్షణకన్నా పిల్లలకు వేసే శిక్షలు పెచ్చరిల్లుతున్నాయని యునిసెఫ్ అధ్యయనం బట్టబయలుచేసింది.

07/09/2016 - 07:48

ప్రజాస్వామ్య పరిపాలనలో ఎవరు ఎప్పుడు అధికారంలో వస్తారో చెప్పలేం. అలాగే ఎవరు ఎప్పుడు పతనమైపోతారో ఊహించలేం. అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి 1980వ దశకంలో మన రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వెలిసింది. ఈ పార్టీకి సర్వస్వము ఎన్‌టి రామారావే. అది ఆయన స్వంత పార్టీ.

07/08/2016 - 03:16

ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు వరుస ప్రభుత్వాలు తెలుగుదేశం, కాంగ్రెస్, టి.ఆర్.ఎస్. బడిబాటల పేరుతో తెగ తిప్పలు పడ్తున్నాయి. అయినా ప్రభుత్వరంగ పాఠశాలల స్థితి పెనంనుండి పొయ్యిలో పడ్డ విధంగానే తయారైంది. హైకోర్టులు, సుప్రీంకోర్టు కొన్ని సూచనల ద్వారా ప్రభుత్వరంగంలోని విద్యావ్యవస్థను కాపాడాలనే అవస్థను తెలియజేసినవి.

07/08/2016 - 03:14

ఏసామాజిక సిద్ధాంత మైనా, విధాన మైనా ప్రజాహితం కోసమే ఏర్పడుతుంది. అయితే, ఫలితం దానిననుసరించవలసిన ప్రజల యొక్క నిజాయితీ, నిబద్ధతల మీద ఆధారపడుంటుంది. ఇంచుమించు ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రజాస్వామ్య విధానమే అనుసరిస్తున్నారు. ప్రజాస్వామ్యమే మంచిదని ఎందుకనుకుంటారంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల చేత, ఆ ప్రజలకోసమే ప్రభుత్వం నడుస్తుంది కనుక!

Pages