జాతీయ వార్తలు

యుపిలో వరద బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్‌ : గంగా నది సహా చాలా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండడంతో ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షాల కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ రూ.4లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. వందలాది మట్టి ఇళ్లు నేలమట్టమయ్యాయి. అలహాబాద్‌లో గంగా నది వరదలకు చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి.