జాతీయ వార్తలు
దళితులపైకాదు నన్ను కాల్చండి:మోది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 7 August 2016
హైదరాబాద్:దేశంలో దళితులపై దాడులు చేయడం మానవత్వానికి మచ్చ అని, వసుధైక కుటుంబం అని చెప్పుకునే మనదేశంలో ఇలాంటివి తగవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కావాలంటే తనపై దాడి చేయాలేతప్ప వారిని కాపాడుకోవాలని అన్నారు. నగరంలోని ఎల్బి స్టేడియంలో జరిగిన బిజెపి మహాసమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. దళితులతోసహా అన్నివర్గాలను కలుపుకుపోతే వచ్చే 50 ఏళ్లవరకు ఏ శక్తీ బిజెపిని అడ్డుకోలేదని అన్నారు.