జాతీయ వార్తలు
తమిళనాడుకు జయ, ఎపికి లోకేష్..!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 May 2016
చెన్నై: ప్రస్తుత తమిళనాడు ఎన్నికల్లో అన్నాడిఎంకె ఆధిక్యత సాంపాదించి జయలలిత మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, 2019లో ఎపిలో నారా లోకేష్ సిఎం పదవి చేపడతారని తిరుపతికి చెందిన రాజరాజేశ్వరి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఆయన సోమవారం చెన్నై ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ, జయలలిత సిఎం అవుతారని 2011లో, చంద్రబాబు సిఎం పదవి చేపడతారని 2014లో తాను ముందుగానే జోస్యం చెప్పానని ఆయన అంటున్నారు. గ్రహబలం, వాస్తురీత్యా జయలలిత మళ్లీ అధికారాన్ని చేపట్టడం ఖాయమంటున్నారు.