జాతీయ వార్తలు
రాజ్యసభలో నేడు 53మంది ఎంపీలకు వీడ్కోలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 May 2016
దిల్లీ: పదవీ విరమణ చేస్తున్న 53 మంది ఎంపీలకు ఈరోజు రాజ్యసభలో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం రాజ్యసభ సమావేశం ప్రారంభం కాగానే ఇదే అంశాన్ని చేపట్టారు. కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ఎపికి ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు సభ ఎజెండాలో లేదు. ఈరోజు రైటైరవుతున్న 53 మంది ఎంపీల్లో కాంగ్రెస్కు చెందిన వారు 16 మంది ఉన్నారు. దీంతో రాజ్యసభలో ఆ పార్టీ బలం 65 నుంచి 49కి పడిపోయింది.