జాతీయ వార్తలు

అన్ని అవరోధాలు తొలగిపోతాయి:రౌత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మహారాష్టల్రో ప్రభుత్వ ఏర్పాటుకు నెలకొన్న అవరోధాలన్నీ తొలగిపోనున్నాయని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ అన్నారు. ఆయన బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ 5-6 రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని, డిసెంబర్‌ కంటే ముందే ఘనమైన, పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ నడుస్తోందన్నారు. ప్రధాని మోదీని పార్లమెంటులో శరద్ పవార్ కలుసుకోనుండటంపై అడిగినప్పుడు, మోదీ దేశానికి ప్రధాని అని, పార్లమెటు వెలుపలైనా, పార్లమెంటు బయటైనా ప్రధానిని తమతమ సమస్యలపై ఎవరైనా కలవవచ్చని అన్నారు.