జాతీయ వార్తలు
అయోధ్య పర్యటనను రద్దు చేసుకున్న ఉద్ధవ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 November 2019
ముంబయి: శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే అయోధ్య పర్యటన రద్దు చేసుకున్నారు. ఈనెల 9న అయోధ్య తీర్పు వచ్చిన తరువాత ఆయన, ఆయన కుమారుడు ఆధిత్య థాక్రే అయోధ్యలోని రామాలయంలో పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆయన తన పర్యటన రద్దు చేసుకున్నారు. అంతేకాకుండా మహారాష్టల్రో ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న జాప్యం కూడా ఆయన పర్యటన రద్దుకు కారణంగా భావిస్తున్నారు.