రంగారెడ్డి

ఫిర్యాదులను పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, నవంబర్ 11: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పలు శాఖల అధికారులను కలెక్టర్ అయిశ మస్రత్ ఖానమ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ప్రజావాణి నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి 75 ఫిర్యాదులు వచ్చినట్లు వివరించారు. ఫిర్యాదు దారుల సమస్యను పరిష్కరించి ప్రభుత్వ పాలనపై భరోసా కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ అరుణ కుమారి, డీఆర్‌వో మోతీలాల్, జడ్పీ సీఈవో శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోపాల్ ఉన్నారు.