జాతీయ వార్తలు

సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ల సంచారం కలకలం సృష్టిస్తున్నాయి. రెండురోజుల క్రితమే హుస్సేనివాలా సెక్టార్‌లో పాక్ డ్రోన్లు కలియ తిరిగాయి. ఫిరోజ్‌పూర్ పరిధిలోని ఝూగే హజారా సింగ్ గ్రామం వద్ద రెండు డ్రోన్లు కలియ తిరగటం కలకలం రేపింది. భారత సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో డ్రోన్లు కలియ తిరిగినట్లు గ్రామస్తులు భద్రతా దళాలకు సమాచారం అందించాయి. అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లయితే తమకు సమాచారం అందివ్వాలని స్థానికులకు పోలీసులు తెలిపారు.