జాతీయ వార్తలు

జియాఖాన్ కేసును వేగంగా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బాలీవుడ్ నటి జియాఖాన్ అనుమానాస్పద మృతి కేసును వేగవంతం చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం సిబిఐని ఆదేశించింది. మూడేళ్ల క్రితం జియా అనుమానాస్పద మరణం సంచలనం రేపింది. ఈ కేసు విచారణలో సిబిఐ అలసత్వం చూపుతోందంటూ ఆమె తల్లి రుబియా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం స్పందించింది. కేసు విచారణను 2014లో సిబిఐ చేపట్టినా ఇప్పటికీ విచారణ తంతు పూర్తికాలేదు.