జాతీయ వార్తలు

అగస్టాపై ఎందుకు విచారణ జరపలేదు?:వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై సిబిఐ చేత విచారణ జరిపించాలని అప్పట్లో సుప్రీం కోర్టు ఆదేశించినా కాంగ్రెస్ సర్కారు ఎందుకు పట్టించుకోలేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల స్వార్థంతోనే హెలికాప్టర్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. ఆనాడు విచారణ జరిపి ఉంటే నిజానిజాలు ఎప్పుడో వెలుగు చూసి ఉండేవన్నారు. సిబిఐ చేత విచారణ జరిపించకపోడానికి కారణాలేమిటో కాంగ్రెస్ నేతలు ఇప్పుడైనా ప్రకటించాలన్నారు.