జాతీయ వార్తలు

పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపిలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల సమస్య లేదని, ఆ ప్రాజెక్టును అనుకున్న సమయానికి తామే పూర్తి చేస్తామని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి గురువారం ఇక్కడ మీడియాకు తెలిపారు. ఈ జాతీయ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంకా పూర్తి చేస్తామన్నారు. తెలుగురాష్ట్రాల మధ్య నీటి వివాదాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు త్వరలోనే ఎపెక్స్ కమిటీని నియమిస్తామన్నారు.