జాతీయ వార్తలు

మే3 వరకూ ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో వచ్చే నెల 3వ తేదీ వరకూ రాష్టప్రతి పాలన కొనసాగించాలని సుప్రీం కోర్టు బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. కేసు తదుపరి విచారణ కూడా 3వ తేదీకి వాయిదా పడింది. ఈ నెల 29న అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరపవద్దని కోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.