జాతీయ వార్తలు

పోలవరానికి నిధులిస్తాం: ఉమాభారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపిలో జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం పథకానికి అవసరమైన నిధులను తమ ప్రభుత్వమే కేటాయిస్తుందని కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతి గురువారం తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు తమదే బాధ్యత అని, ఈ పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఒడిశా ఎంపీలతో తాను సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆమె చెప్పారు.