జాతీయ వార్తలు
అస్సాంలో మళ్లీ కాంగ్రెస్కే పట్టం: తరుణ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 4 April 2016
జోహ్రాత్: రాష్ట్ర ప్రజలు మళ్లీ కాంగ్రెస్నే గెలిపిస్తారని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ధీమా వ్యక్తం చేశారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా సోమవారం ఆయన జోహ్రాత్లో ఓటు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో ఏమీ జరగడం లేదని భావిస్తున్న ప్రజలు మళ్లీ కాంగ్రెస్కే పగ్గాలు అప్పగిస్తారన్నారు. ఆయన టిటాబార్ స్ట్రీట్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. తొలిదశలో 65 నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.