జాతీయ వార్తలు

సుబ్రతారాయ్‌ పెరోల్‌ సెప్టెంబర్‌ 16వరకు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతారాయ్‌ పెరోల్‌ను సెప్టెంబర్‌ 16వరకు సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. సహారా గ్రూప్‌ అవకతవకలకు పాల్పడిన నేపథ్యంలో 2014 మార్చిలో సుబ్రతరాయ్‌కు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 3తో పెరోల్‌ గడువు ముగిసింది. రాయ్‌ సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రూ.300 కోట్ల డిపాజిట్‌ను కట్టాల్సిందిగా ఆదేశించింది. గత మేలో రాయ్‌ తల్లి చనిపోవడంతో ఆమె అంత్యక్రియల నిమిత్తం కోర్టు నాలుగువారాల పెరోల్‌ ఇచ్చింది. అప్పటి నుంచి పెరోల్‌ గడువును పొడిగిస్తూన్నారు.