జాతీయ వార్తలు

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 47 పాయింట్లు నష్టపోయి 26,766 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 8,204 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.67.46 వద్ద కొనసాగుతోంది.