జాతీయ వార్తలు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. లాభాలతోనే ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు చివరి వరకు అదే దూకుడును ప్రదర్శించాయి. సెన్సెక్స్‌ 331 పాయింట్లు లాభపడి 26,726 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి 8,207 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలో ఎన్‌టీపీసీ సంస్థ షేర్లు అత్యధికంగా 4.45శాతం లాభపడి రూ.154.85 వద్ద ముగిశాయి.