క్రీడాభూమి

మలేసియా ఓపెన్ బాడ్మింటన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షా ఆలం (మలేసియా), ఏప్రిల్ 7: మలేసియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్లు సైనా నెహ్వాల్, పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరారు. ప్రీ క్వార్టర్స్‌లో సైనా 21-10, 21-16 ఆధిక్యంతో బయె ఇయాన్ జూను ఓడించింది. మరో మ్యాచ్‌లో సింధు 22-20, 21-17 ఆధిక్యంతో సంగ్ జీ హ్యున్‌పై విజయం సాధించి క్వార్టర్స్ చేరింది. పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు అజయ్ జయరామ్, ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్ తమతమ మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లోనే పరాజయాలను చవిచూసి నిష్క్రమించారు.