క్రీడాభూమి

భారత్ 353 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రాస్ ఐస్లెట్, ఆగస్టు 11: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 353 పరుగులకు ఆలౌటైంది. రవిచంద్రన్ అశ్విన్ (118), వృద్ధిమాన్ సాహా (104) శతకాలతో రాణించడంతో టీమిండియాకు ఈ స్కోరు సాధ్యమైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ రెండో రోజు భోజన విరామ సమయానికి లియోన్ జాన్సన్ (23 రనౌట్) వికెట్ కోల్పోయి 107 పరుగులు చేసింది. అప్పటికి కార్లొస్ బ్రాత్‌వెయిట్ (53), డారెన్ బ్రేవో (18) క్రీజ్‌లో ఉన్నారు.