జాతీయ వార్తలు

సావిత్రి నదిలో 22 మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : ముంబయి-గోవా రహదారిపై మహద్‌ వద్ద వంతెన కూలిన ఘటనలో 22 మంది మృతదేహాలను వెలికితీశారు. వంతెన కూలిపోయిన సంయంలో రెండు బస్సులు, పలు వాహనాలు నదిలోకి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 మంది నదిలో గల్లంతవ్వగా, ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.