జాతీయ వార్తలు

ప్రజల తీర్పును శిరసావహిస్తాం: రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసావహిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల్లో గెలిచిన పార్టీలను ఆయన అభినందించారు. కాంగ్రెస్ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాంలో కాంగ్రెస్‌కు ఓటమి లభించగా, పుదుచ్చేరిలో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.