జాతీయ వార్తలు
రాజ్యసభకు మేరీ కోమ్, స్వామి, సిద్ధూ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 April 2016
దిల్లీ: రాజ్యసభలో ఖాళీగా ఉన్న ఏడు నామినేటెడ్ ఎంపీ పదవులకు ప్రముఖులను ఎంపిక చేయాలని కేంద్రం భావిస్తోంది. సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, క్రికెటర్, రాజకీయ వేత్త నవజీత్ సింగ్ సిద్ధూ, మహిళా బాక్సర్, ఒలింపిక్ మెడలిస్ట్ మేరీ కోమ్, మలయాళం నటుడు సురేష్ గోపి, సినీ రచయిత సలీం ఖాన్, పాత్రికేయుడు స్వపన్ దాస్ గుప్తా, ఆర్థికవేత్త నరేంద్ర జాదవ్ను నామినేట్ చేయనున్నట్తు తెలుస్తోంది.