జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం : 23మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముజఫరాబాద్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో ముజఫరాబాద్‌కు సమీపంలోని నౌసెహ్రీ ప్రాంతంలో శనివారం ఉదయం ప్రయాణికులతో వెళ్తున్న ఓ మినీ బస్సు నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 23 మంది మృతిచెందారు. ముగ్గురు ప్రయాణికులను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మూడు మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నదిలో ప్రవాహం ఉండటంతో బస్సుతో ప్రయాణికులు కొట్టుకుపోయినట్లు పోలీసులు తెలిపారు.