జాతీయ వార్తలు
ఎపికి త్వరలో రైల్వే జోన్: సురేష్ ప్రభు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 21 May 2016
దిల్లీ: దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి రైల్వే సేవలను మెరుగుపరుస్తామని, ఎపికి ప్రత్యేక రైల్వే జోన్ ఇస్తామని రైల్వే మంత్రి సురేష్ ప్రభు తెలిపారు. ఎపి ఎక్స్ప్రెస్ సమయాన్ని తగ్గించేందుకు కూడా చర్యలు తీసుకుంటామన్నారు.