జాతీయ వార్తలు

రాహుల్‌కు ప్రాణహాని ఉందంటూ బెదిరింపులేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తమ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి మరింతగా భద్రతను పెంచాలని కాంగ్రెస్ నాయకులు సోమవారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. రాహుల్‌కు ప్రాణహాని ఉందంటూ పుదుచ్చేరి కాంగ్రెస్ నేతలకు ఓ బెదిరింపు లేఖ అందింది. దీంతో పార్టీ నాయకులు అప్రమత్తమై హోం మంత్రిని కలిశారు. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటున్నందున రాహుల్‌కు పటిష్టమైన భద్రత కల్పించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.