జాతీయ వార్తలు
భద్రతను సమీక్షించిన రాజ్నాథ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 23 September 2016
ఢిల్లీ : కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ దేశంలోని భద్రతను సమీక్షించారు. రాజ్నాథ్ నేతృత్వంలో శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హోంశాఖతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూరీ ఉగ్రదాడి ఘటన, పురాన్లో అనుమానాస్పద వ్యక్తుల సంచారం నేపథ్యంలో ఆయన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.