జాతీయ వార్తలు

పొగమంచుతో 30 రైళ్లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో దాదాపు 30 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 75 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం అత్యల్పంగా 6.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రైళ్లు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.