జాతీయ వార్తలు

కారును ఢీకొన్న రైలు: 13 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ : జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దాటాక కాపలాలేని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద హౌరా - భోపాల్ ఎక్స్‌ప్రెస్ ఒక కారును ఢీకొనడంతో 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారందరూ ప్రాణాలు కోల్పోయినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు చెప్పారు.