జాతీయ వార్తలు
న్యాయ్ పథకంతో 25 కోట్ల మందికి ప్రయోజనం:రాహుల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 20 April 2019
కర్ణాటక: కాంగ్రెస్ అమలుచేసే న్యాయ్పథకంలో దేశంలో 25 కోట్లమంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. ఆయన కర్ణాటకలోని చికోఢిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ తాను అధికారంలోకి వేస్త రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని మోదీ చెప్పారని, కాని జీఎస్టీ, నోట్ల రద్దువల్ల చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని, రోజుకు 27,000 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారని అన్నారు. న్యాయ్ పథకంపై సర్జికల్ స్ట్రయిక్స్ జరుగుతున్నాయని అన్నారు.