జాతీయ వార్తలు

జవాను కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ ఇన్‌స్పెక్టర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్: కేరళలోని కోజికోడ్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) ఇన్‌స్పెక్టర్ రామ్‌గోపాల్ మీనా (45) పై ఉమేష్‌పాల్ యాదవ్ అనే హెడ్ కానిస్టేబుల్ గురువారం రాత్రి కాల్పులు జరిపాడు. శరీరంలోకి ఆరు బుల్లెట్లు దూసుకుపోవడంతో మీనా అక్కడికక్కడే మరణించారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సెలవు విషయమై గతంలో మీనా, ఉమేష్‌పాల్ మధ్య గొడవ జరిగిందని బిఎస్‌ఎఫ్ జవాన్లు చెబుతున్నారు.