జాతీయ వార్తలు

3 రాష్ట్రాల్లో ప్రచారానికి నేడు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ముగుస్తుంది. చివరిరోజు కావడంతో ఈ మూడు రాష్ట్రాల్లో ప్రచారం వేడెక్కింది. 16న జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం విస్తృత సన్నాహాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బలగాలను పోలింగ్ కేంద్రాల వద్దకు తరలించారు.