జాతీయ వార్తలు

పీఎంవో యాప్‌ ఆవిష్కరించిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీలో టౌన్‌హాల్‌ పేరిట ప్రజావేదిక ఏర్పాటు చేయడంతో ప్రధాని మోదీ సరికొత్త ఒరవడి సృష్టించారు. ‘మై-గవ్‌’ పోర్టల్‌ ప్రారంభించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా దిల్లీలోని ఇందిరా గాంధీ మైదానంలో ‘టౌన్‌హాల్‌ తరహా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా ఆయన ప్రజల ఆలోచనలతో రూపుదిద్దుకున్న పీఎంవో యాప్‌ను కూడా ఆవిష్కరించారు. పాలనలో ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా ఈ యాప్‌ను రూపొందించారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి మైగవ్‌.ఇన్‌ వెబ్‌సైట్‌లో నిర్వహించిన వేర్వేరు పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.