జాతీయ వార్తలు

రాజోలిబండపై తెలంగాణ మంత్రుల చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాజోలిబండ సాగునీటి ప్రాజెక్టు ఆధునీకరణ విషయమై కర్నాటక నీటిపారుదల శాఖామంత్రి పాటిల్‌తో చర్చించేందుకు తెలంగాణ మంత్రులు హరీష్‌రావు, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి గురువారం బెంగళూరు చేరుకున్నారు. అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై వీరు చర్చలు జరుపుతారు.