జాతీయ వార్తలు

మోదీ టీంలో మార్పులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 26: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం లేదా మంగళవారం తమ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ నుండి ఇద్దరు లేదా ముగ్గురు, అస్సాం నుండి ఒకరు, ఉత్తరాఖండ్ నుండి ఒకరిని మంత్రివర్గంలో చేర్చుకుంటారని తెలిసింది. అస్సాం ముఖ్యమంత్రి పదవి చేపట్టిన సోనోవాల్ స్థానంలో ఒకరికి ఈ రాష్ట్రం నుండి అవకాశం లభించవచ్చు. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి కొశియారీ, యూపీ నుంచి మిత్రపక్షమైన అప్నాదల్‌కు చెందిన ఒకరితోపాటు బిజెపికి చెందిన ఇద్దరిని మంత్రివర్గంలో చేర్చుకోవచ్చునని తెలిసింది.