జాతీయ వార్తలు
ఈశాన్య భారత్లో భూ ప్రకంపనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 5 April 2016
గౌహతి: అస్సాం, మేఘాలయతో పాటు మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇళ్లలోనుంచి జనం భయంతో బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. ఎక్కడా ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు.