జాతీయ వార్తలు

రక్షిత మాస్క్‌లతోనే తాజ్ సందర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో తాజాగా ప్రమాదకర కరోనా వైరస్ కేసులు బయటపడిన నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా అంతటా జనం అప్రమత్తం అయ్యారు. పౌరుల నుంచి వైద్యుల వరకు ముఖానికి రక్షిత మాస్క్‌లు ధరిస్తేగానీ వీధుల్లోకి రావడం లేదు. ఆగ్రాలోని తాజ్ సందర్శనకు వచ్చిన టూరిస్టులు సైతం రక్షిత మాస్క్‌లతోనే ఈ అందాల సౌధాన్ని వీక్షించారు. ఈ దృశ్యాలు ప్రాణాంతక వైరస్ పట్ల ప్రజల అప్రమత్తతను
చాటిచెబుతున్నాయి.