జాతీయ వార్తలు

సోషల్ మీడియా ఖాతాలు వదులుకోవాలనుకుంటున్నా: మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 2: ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియా అభిమానుల్లో విశేష ఆదరణతో ద్వితీయ స్థానంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఖాతాలను వదులుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రకటించారు. ఒక్క ట్విట్టర్‌లోనే మోదీకి 53.3 మిలియన్ మంది అభిమానులు ఉన్నారు. సామాజిక మీడియాలో అత్యంత క్రియాశీలకంగా గుర్తింపు పొందిన మోదీ ఇక నుంచి ఈ ఖాతాలకు దూరంగా ఉండాలని ఆలోచిస్తున్నట్లు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

*చిత్రం... ప్రధాని నరేంద్ర మోదీ