జాతీయ వార్తలు

రాజ్యసభకు శివాజీ వారసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 11: మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ వారసుడు శంభాజీ రాజేను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేసింది. మరాఠా చక్రవర్తి శివాజీ, కొల్హాపూర్ కు చెందిన రాజర్షి షాహు ఛత్రపతి మహరాజ్‌ల కుటుంబ సభ్యుడైన శంభాజీ దళిత ఆశాజ్యోతి బి. ఆర్ అంబేడ్కర్ ప్రారంభించిన సామాజిక న్యాయ ఉద్యమానికి కొంతకాలం పాటు నిధులు అందించారు. మహరాష్టల్రోని వివిధ వర్గాల మధ్య సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడంలో ఆయన చాలాకాలం పాటు కృషి చేశారు. వాస్తవానికి గాయత్రి పరివారానికి చెందిన ప్రణవ్ పాండ్యాను నియమించాలని గత నెలలో కేంద్రం నిర్ణయించినప్పుడు ఆయన తిరస్కరించటంతో శంభాజీని నామినేట్ చేస్తూ కేంద్రం నిర్ణయించింది.